సంగీతం: విద్యాసాగర్
గానం: టిప్పు, బిన్నీ
రచన : భువనచంద్ర
పల్లవి:
ఆమె:
రారా రారా రారా రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా..
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా..
తోం తోం తోం తోం తోం తోం
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
దిర నన దిర నన దిర నన
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
దిర నన దిర నన దిర నన
ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
చరణం: 1
ఆమె:
నీ పొందు నే కోరి అభిసారికై నేను
వేచాను సుమనోహరా ఆ ఆఆ
కాలాన మరుగైన ఆనంద రాగాలు
వినిపించ నిలిచానురా
అతడు:
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంత తన
ధీంత తన
ఆమె:
వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు సొదయిది
తడిపొడి తడిపొడి
తపనల స్వరమిది రా రా రా రా
రారా రారా రారా రారా
చరణం 2:
ఆమె:
ఏ బంధవో ఇది ఏ బంధవో
ఏ జన్మబంధాల సుమగంధవో
అతడు:
ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో
నయనాల నడయాడు తొలి స్వప్నవో
ఆమె:
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
అతడు:
మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఆమె
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
అతడు
సరసకు పిలిచితి విరసము తగదిక
ఆమె:
జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని
ఇద్దరు:
మిలమిల మగసిరి మెరుపుల
మెరయగా రా రా రా రా రారా

